News

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వి. అనిత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బలమైన కోటగా భావించే పులివెందుల ZPTC ఉప ...
భారీ వర్షాలు ఇంకా పోలేదు. కుమ్మేసే వానలు ఇంకా పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడతాయో ...
ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్‌గా ఉండి, తన గ్లామర్‌ & నటనతో ఫ్యాన్స్‌కి ఎంటర్‌టైన్ చేస్తుంది.
బీహార్‌లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను నిరసిస్తూ, ప్రతి భారతీయుడి ఓటు హక్కును నిర్ధారించడానికి పారదర్శక ...
#israel #aljazeera #internationalnews గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు. వరుసగా ఆ దేశం చేస్తున్న భీకర దాడులు అమాయక ప్రజలు ...
ఐఐటీ హైదరాబాద్‌లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) డ్రైవర్‌లెస్ బస్సుల కోసం AI- ఆధారిత ...
MS Dhoni : భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన హాస్యాస్పద సమాధానాలతో ఎప్పుడూ ...
తమిళనాడులో ప్రముఖ గేయరచయిత, కవి వైరముత్తు ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు ...
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్‌ ...
హైదారబాద్‌లో వార్ 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ... నన్ను ఎవరూ ఆపలేరన్నారు. వార్ ...
SIP Investment Plan: ఆర్థిక భద్రత కోసం ముందుగానే ప్రణాళికలు వేసుకోవడం, SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయడం కీలకం. ₹7 ...
2025–26 బడ్జెట్‌లో రూ. 2,738.33 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) ముగిసే సరికి మాత్రం భారీ రెవెన్యూ లోటు వైపు జారిపోయింది.